మెడికవర్ లో ప్రపంచ గుండె దినోత్సవం : ఆసనాలతో గుండె పదిలం అంటున్న వైద్యులు

మెడికవర్ లో ప్రపంచ గుండె దినోత్సవం : ఆసనాలతో గుండె పదిలం అంటున్న వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో శనివారం ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు జరిగాయి. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు ప్రపంచ గుండె

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 25వ తేదీ ఉదయం మాగుంట పార్వతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే.

మంత్రి దుర్గేష్ తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ : పర్యాటక అభివృద్ధిపై చర్చ

మంత్రి దుర్గేష్ తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ : పర్యాటక అభివృద్ధిపై చర్చ

Clock Of Nellore ( Venkatagiri ) - కోవూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు సహకరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు విచ్చేసిన మంత్రిని.. వెంకటగిరిలోని తెలుగుగంగ గెస్ట్‌

తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి కందుల దుర్గేష్

తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి కందుల దుర్గేష్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని తీర ప్రాంతాల్లో ఉన్న బీచ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. తోటపల్లి గూడూరు మండలం, కొత్త కోడూరు బీచ్ వద్ద టూరిజం రిసార్ట్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.

ఘనంగా కోటంరెడ్డి జన్మదిన వేడుకలు : పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు

ఘనంగా కోటంరెడ్డి జన్మదిన వేడుకలు : పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు, టిడిపి నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కేకులను కట్ చేసి కోటంరెడ్డికి

అపోలో హాస్పిటల్ లో ఫైజర్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ : ప్రారంభించిన వైద్యులు

అపోలో హాస్పిటల్ లో ఫైజర్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ : ప్రారంభించిన వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - వైద్య సేవల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అపోలో హాస్పిటల్స్, అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ల ఏర్పాటులో ముందుకు సాగుతుంది. అన్నీ అపోలో హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. తాజాగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో కూడా ఫైజర్

పిల్లల ఆరోగ్యంపై మెడికవర్ ప్రత్యేక శ్రద్ధ : విద్యార్ధులకు ఉచిత వైద్య పరీక్షలు

పిల్లల ఆరోగ్యంపై మెడికవర్ ప్రత్యేక శ్రద్ధ : విద్యార్ధులకు ఉచిత వైద్య పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) - నేటి బాలలే రేపటి పౌరులని, అలాంటి బాలల ఆరోగ్యంపై మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అందులో భాగంగా పలు పాఠశాలల్లో ఉచితంగా ఆరోగ్య శిభిరాలు నిర్వహిస్తుందని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెంటల్ కన్సల్టెంట్

విజయవాడ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన : మంత్రికి చెక్కు అందజేత

విజయవాడ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన : మంత్రికి చెక్కు అందజేత

Clock Of Nellore ( Vijayawada ) - వరద భీభత్సానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ వరద బాధిత కుటుంబాలకు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాసటగా నిలుస్తున్నారు. మూడో రోజు 54వ డివిజన్‌లో మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలపై తెలుసుకున్నారు. ప్రతి

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త జయవర్ధన్ : రిమాండ్ కు తరలింపు

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త జయవర్ధన్ : రిమాండ్ కు తరలింపు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పూర్వపు కమీనర్లు డి. హరిత, వికాశ్ మర్మత్ సంతకాల ఫోర్జరీ కేసులో నిందితునిగా ఉన్న నెల్లూరు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ మంగళవారం నెల్లూరు కోర్టులో లొంగి పోయారు. న్యాయవాది సమక్షంలో ఆయన 5వ

క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

Clock Of Nellore ( Indukuru Peta ) - క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యంగా ఉచితంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో విపిఆర్‌ ఫౌండేషన్‌, టిటిడి స్విమ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌