కందుకూరులో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన : అభివృద్ధి పనులకు శ్రీకారం
Clock Of Nellore ( Kandukuru ) - దేవాదాయ శాఖలో ఇచ్చిన ప్రతి హామీని గత సంవత్సర కాలంలో నెరవేర్చినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన జరిపారు. తొలుత కందుకూరు