తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించండి : మంత్రి ఆనంకు తమిళనాడు మంత్రి అభ్యర్ధన
Clock Of Nellore ( Nellore ) - తమిళనాడు టూరిజం కార్పొరేషన్కు ఎప్పటిలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శీఘ్ర దర్శన టిక్కెట్లను కేటాయించాలని తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్... ఏపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరారు. ఈ మేరకు