శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి
Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రథ సప్తమి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. తెల్లవారు జాము నుంచే ప్రారంభమైన వాహన సేవలు.. భక్తులను తరింపజేశాయి. రథ సప్తమి వేడుకల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం