1. Home
  2. 2024 AP Assembly Elections

Tag: 2024 AP Assembly Elections

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

Clock Of Nellore ( Nellore & Tirupathi ) - నెల్లూరుజిల్లాకు కలెక్టర్ గా పనిచేసి జిల్లా ప్రజల ప్రసంశలు అందుకున్న కె. రాజు నెల్లూరు పార్లమెంటు బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సలహాదారునిగా ఉన్న కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నుండి

నారాయణతో నెల్లూరు రూపురేఖలే మారిపోతాయి : ప్రచారం నిర్వహించిన డాక్టర్ సింధూర

నారాయణతో నెల్లూరు రూపురేఖలే మారిపోతాయి : ప్రచారం నిర్వహించిన డాక్టర్ సింధూర

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 46 డివిజన్ మంగళవీధిలో మాజీ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె డాక్ట‌ర్ సింధూర ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. టీడీపీ శ్రేణుల‌తో క‌లిసి ఆమె డివిజ‌న్‌లో ప‌ర్య‌టించారు. డివిజ‌న్‌కు విచ్చేసిన సింధూర‌కు స్థానిక

కలిగిరిలో విపిఆర్ ఎన్నికల ప్రచారం : సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం

కలిగిరిలో విపిఆర్ ఎన్నికల ప్రచారం : సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం

Clock Of Nellore ( Kaligiri ) - ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తో కలిసి కలిగిరి మండల కేంద్రంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్

తనను గెలిపిస్తే కోవూరు అన్నీ విధాలా అభివృద్ధి : ప్రశాంతి రెడ్డి హామీ

తనను గెలిపిస్తే కోవూరు అన్నీ విధాలా అభివృద్ధి : ప్రశాంతి రెడ్డి హామీ

Clock Of Nellore ( Kovur ) - కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలన్నా... అన్నీ విధాలా అభివృద్ధి చెందాలన్నా... తనను ఆశీర్వదించి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె కొమరిక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపి

మండుటెండలోనూ కోటంరెడ్డికి బ్రహ్మరథం : ప్రచారంలో జనం ఆశీర్వాదం

మండుటెండలోనూ కోటంరెడ్డికి బ్రహ్మరథం : ప్రచారంలో జనం ఆశీర్వాదం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆయన ప్రచార వాహనంలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అంత ఎండలోనూ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదిస్తున్నారు. పోలింగ్ కు

వచ్చేది టిడిపి ప్రభుత్వమే : విపిఆర్ సమక్షంలో భారీగా చేరికలు

వచ్చేది టిడిపి ప్రభుత్వమే : విపిఆర్ సమక్షంలో భారీగా చేరికలు

Clock Of Nellore ( Gudluru ) - వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమేనని, మంచి రోజులు ముందున్నాయని నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి గుడ్లూరు లోని కళ్యాణ మండపంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తల

స్కిల్ సెంటర్ ను చికెన్ పకోడి సెంటర్ గా మార్చారు : వైసిపిపై నారాయణ మండిపాటు

స్కిల్ సెంటర్ ను చికెన్ పకోడి సెంటర్ గా మార్చారు : వైసిపిపై నారాయణ మండిపాటు

Clock Of Nellore ( Nellore ) - మ‌హిళ‌లు ఆర్ధికంగా ఎదిగేందుకు టీడీపీ ప్ర‌భుత్వంలో ఏర్పాటు చేసిన‌ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ని.. చికెన్ ప‌కోడి సెంట‌ర్‌గా మార్చిన ఘ‌న‌త ఒక్క వైసీపీ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయ‌ణ మండిప‌డ్డారు. సార్వ‌త్రిక

టిడిపిలోకి కొనసాగుతున్న చేరికలు : ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

టిడిపిలోకి కొనసాగుతున్న చేరికలు : ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండే కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారు, తటస్థులు పెద్ద సంఖ్యలో టిడిపికి మద్దతు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ అసెంబ్లీ

శభాష్ కోటన్న : మలిరెడ్డి కోటారెడ్డికి సిఎం జగన్ ప్రశంసలు

శభాష్ కోటన్న : మలిరెడ్డి కోటారెడ్డికి సిఎం జగన్ ప్రశంసలు

Clock Of Nellore ( Nellore ) - ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డిపై ప్రశంసలు కురిపించారు సిఎం జగన్. కావలిలో శనివారం జరిగే సిద్దం సభకు వచ్చి ప్రస్తుతం నెల్లూరు చింతారెడ్డిపాళెం సమీపంలోని జాతీయ రహదారి

ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నాయుడుపేట నుండి కావలి సిద్ధం సభకు వెళ్తూ ప్రస్తుతం చింతారెడ్డి పాళెం జాతీయ రహదారి సమీపంలో బస చేసి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.