ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నాయుడుపేట నుండి కావలి సిద్ధం సభకు వెళ్తూ ప్రస్తుతం చింతారెడ్డి పాళెం జాతీయ రహదారి సమీపంలో బస చేసి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కావలి సిద్ధం సభ ఏర్పాట్లను సిఎంకు వివరించారు. అలాగే ఎన్నికలు, ప్రచారాలపై చర్చించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి జగన్ పలు సూచనలు చేశారు.

Read Previous

టిడిపిలో చేరిన వైసీపి మాజీ కార్పొరేటర్ : వేమిరెడ్డి, కోటంరెడ్డి సమక్షంలో చేరిక

Read Next

శభాష్ కోటన్న : మలిరెడ్డి కోటారెడ్డికి సిఎం జగన్ ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published.