1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

ఖరారైన ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన : ఈనెల 7న ఎమ్మెల్యే కిలివేటి కుమార్తె వివాహానికి హాజరు

ఖరారైన ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన : ఈనెల 7న ఎమ్మెల్యే కిలివేటి కుమార్తె వివాహానికి హాజరు

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీన నెల్లూరుకు విచ్చేస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈనెల 7న సాయంత్రం నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు

ఈనెల 7న సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

ఈనెల 7న సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీనా నెల్లూరుకు రానున్నట్లు సమాచారం అందింది. అదే రోజు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె విహహం నెల్లూరులో జరగనుంది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిఎం జగన్ రానున్నట్లు జిల్లా

200 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట : నెల్లూరులో కేతంరెడ్డి భారీ ప్రదర్శన

200 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట : నెల్లూరులో కేతంరెడ్డి భారీ ప్రదర్శన

Clock Of Nellore ( Nellore ) - జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరంలో చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం శుక్రవారం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి వినోద్ రెడ్డి భారీ ప్రదర్శన చేపట్టారు. ఏబిఎం

నెల్లూరు నక్షత్ర స్కూల్లో లైంగిక వేధింపుల వివాదం : ఆందోళన చేపట్టిన కుటుంబసభ్యులు

నెల్లూరు నక్షత్ర స్కూల్లో లైంగిక వేధింపుల వివాదం : ఆందోళన చేపట్టిన కుటుంబసభ్యులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఓవెల్ 14 స్కూల్లో చిన్నారిపై పిఆర్వో లైంగిక వేధింపుల ఘటనను మరువక ముందే అలాంటి సంఘటనే మరో స్కూల్లో చోటుచేసుకుంది. కరస్పాండెంటే ఈ వేధింపులకు పాల్పడినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తూ స్కూల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నగరంలోని

నెల్లూరులో సినీ తారల సందడి : హోటల్ ప్రారంభోత్సవానికి హాజరు

నెల్లూరులో సినీ తారల సందడి : హోటల్ ప్రారంభోత్సవానికి హాజరు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ లో నూతనంగా నిర్మించిన హోటల్ తేజస్విని గ్రాండ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి పలువురు సినీ తారలు హాజరయ్యి సందడి చేశారు. సొట్టబుగ్గల భామలు కృతిశెట్టి, హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరితో పాటు బిగ్​బాస్​

ఈనెల 26న PSLV – C54 రాకెట్ ప్రయోగం : శుక్రవారం నుండి కౌంట్ డౌన్

ఈనెల 26న PSLV – C54 రాకెట్ ప్రయోగం : శుక్రవారం నుండి కౌంట్ డౌన్

Clock Of Nellore ( Srihari Kota ) - ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈనెల 26న PSLV - C54 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంభందించి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. శనివారం ఉదయం

సిబిఐ విచారణను స్వాగతిస్తున్నా : దర్యాప్తులో నిజాలు తెలుస్తాయన్న మంత్రి కాకాణి

సిబిఐ విచారణను స్వాగతిస్తున్నా : దర్యాప్తులో నిజాలు తెలుస్తాయన్న మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తమకు నీతి, నిజాయితీ ఉంది కాబట్టే సిబిఐ విచారణకు కోర్టులో

సిబిఐ విచారణను త్వరితగతి పూర్తి చేయండి : తన అభిప్రాయమూ తీసుకోవాలన్న సోమిరెడ్డి

సిబిఐ విచారణను త్వరితగతి పూర్తి చేయండి : తన అభిప్రాయమూ తీసుకోవాలన్న సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కోర్టులో దస్త్రాల అపహరణ కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని కోర్టు కూడా చెప్పినట్లైందని ఆయన వెల్లడించారు. నెల్లూరులో

నెల్లూరు కోర్టులో చోరీ కేసు : సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

నెల్లూరు కోర్టులో చోరీ కేసు : సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

Clock Of Nellore ( Amaravathi & Nellore ) - రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీనా నెల్లూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉన్న 4వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు రూంలో జరిగిన దొంగతనం

దళితుల అభ్యన్నతికి సిఎం జగన్ శక్తి వంచన లేని కృషి : వెల్లడించిన ఎస్సీ కమిషన్ సభ్యులు

దళితుల అభ్యన్నతికి సిఎం జగన్ శక్తి వంచన లేని కృషి : వెల్లడించిన ఎస్సీ కమిషన్ సభ్యులు

Clock Of Nellore ( Kavali ) - దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నవరత్నాల కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్.సి కమీషన్ సభ్యులు కె. బసవ రావు అన్నారు. మంగళవారం నెల్లూరుజిల్లా కావలి పట్టణంలోని