చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు : మంత్రి కాకాణి విమర్శ
Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని అనడానికి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమన్నారు. ఆదివారం నెల్లూరులోని