మేయర్ స్రవంతి దంపతులను సత్కరించిన పేర్నాటి… ఇంకొదరిని కూడా
Clock Of Nellore ( Nellore ) - తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైసీపి అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి గురువారం పలువురు ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతిని నెల్లూరులోని వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మేయర్