టిడ్కో గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి – కమిషనర్ జాహ్నవి ఆదేశం
Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహాలను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అక్కచెరువు పాడు,