పౌర సరఫరాల శాఖ కుంభకోణం వెయ్యి కోట్లు పైనే : సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన సోమిరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల శాఖలో వెలుగుచూసిన కుంభకోణం వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని, ఈ కుంభకోణంలో దోషులను తేల్చేందుకు సిబిఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని