నెల్లూరులో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ : బాధితురాలికి పరామర్శ
Clock Of Nellore ( Nellore ) - ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి శనివారం నెల్లూరుకు విచ్చేశారు. వింజమూరులో ప్రేమోన్మాది దాడిలో గాయపడి నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె తల్లిని కలిసి పరామర్శించారు. ప్రభుత్వం అండగా