రాపూరు గురుకుల పాఠశాలలో ఇద్దరు పిల్లల అదృశ్యం… తరువాత ప్రత్యక్షం
Clock Of Nellore ( Rapuru ) - నెల్లూరుజిల్లా రాపూరులోని బాలయోగి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడం కలకలం సృష్ఠించింది. గురుకుల పాఠశాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన ఇద్దరు పిల్లలను గుర్తించి క్షేమంగా పాఠశాలకు చేర్చడంతో అందరూ