మహిళల అభ్యున్నతకే చేయూత పథకం – చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కాకాణి

మహిళల అభ్యున్నతకే చేయూత పథకం – చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారు ఆర్ధిక స్వాలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ ఆసరా మూడవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని

రాజకీయ సునామీలో వైసీపి కొట్టుకుపోవడం ఖాయం : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజకీయ సునామీలో వైసీపి కొట్టుకుపోవడం ఖాయం : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Clock Of Nellore ( Nellore ) - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలపై నెల్లూరుజిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్ఆర్ కాంగ్రెస్

పునరావాస కార్యక్రమాలపై దృష్ఠి సారించండి : అధికారులకు మంత్రి కాకాణి ఆదేశం

పునరావాస కార్యక్రమాలపై దృష్ఠి సారించండి : అధికారులకు మంత్రి కాకాణి ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామానికి సంభందించి పునరావాస కార్యక్రమాలపై దృష్ఠి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నేలటూరు ప్రజలకు కల్పించాల్సిన పునరావాస కార్యక్రమాలపై మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని

నలుగురు వైసీపి ఎమ్మెల్యేల సస్పెండ్ : ముగ్గురు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

నలుగురు వైసీపి ఎమ్మెల్యేల సస్పెండ్ : ముగ్గురు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అభియోగంతో ఆ

టిడిపిలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు

టిడిపిలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు

Clock Of Nellore ( Mangalagiri ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు, వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో

డాక్టర్ విజయకుమార్ హత్య కేసు తీర్పు : భార్యా, కుమారుడు, మరో ముగ్గురికి జీవితఖైదు

డాక్టర్ విజయకుమార్ హత్య కేసు తీర్పు : భార్యా, కుమారుడు, మరో ముగ్గురికి జీవితఖైదు

Clock Of Nellore ( Nellore ) - జన విజ్ఞాన వేదిక కన్వీనర్, ప్రజా వైద్యుడు, నెల్లూరు హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జి. విజయకుమార్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది నెల్లూరులోని మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు. ఈ కేసులో డాక్టర్ విజయకుమార్ భార్య

టిడిపి గూటికి కోటంరెడ్డి : కార్యకర్తలతో కలిసి భారీగా చంద్రబాబు వద్దకు పయనం

టిడిపి గూటికి కోటంరెడ్డి : కార్యకర్తలతో కలిసి భారీగా చంద్రబాబు వద్దకు పయనం

Clock Of Nellore ( Nellore ) - వైసీపి సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు, నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో

ఈనెల 26వ తేదీనా జిఎస్ఎల్వీ – మార్క్ 3 రాకెట్ ప్రయోగం

ఈనెల 26వ తేదీనా జిఎస్ఎల్వీ – మార్క్ 3 రాకెట్ ప్రయోగం

Clock Of Nellore ( Sriharikota ) - ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈనెల 26వ తేదీనా జిఎస్ఎల్వీ - మార్క్ 3 రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఈ రాకెట్ ద్వారా 72

జర్నలిస్ట్స్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

జర్నలిస్ట్స్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటూ జరిగే జర్నలిస్టుల క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురువారం ప్రారంభించారు. జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : ఓట్లు వేసిన నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : ఓట్లు వేసిన నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం అమరావతిలో పోలింగ్ ప్రక్రియ జరిగింది. అసెంబ్లీ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ఈ పోలింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రులతో సహా