చుక్కల భూములకు మోక్షం : కావలి సభలో హక్కులు కల్పిస్తూ సిఎం జగన్ పత్రాల పంపిణీ
Clock Of Nellore ( Kavali ) - వందల సంవత్సరాల నుండి రైతులకు నకరంగా మారిన చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరుజిల్లా కావలిలో జరిగిన సభకు సిఎం జగన్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా