వైసీపిలో చేరిన టిడిపి సోషల్ మీడియా బృందం : ఆహ్వానించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 41వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సాజిత్ బాషా, అస్లాం బాషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి