ఖరారైన సిఎం జగన్ నెల్లూరు పర్యటన… గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు
Clock Of Nellore ( Amaravathi ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను ఖరారు చేస్తూ సిఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 28వ తేదీనా సిఎం నెల్లూరుకు రానున్నారు. కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్