1. Home
  2. ఆత్మకూరు

Category: ఆంధ్ర ప్రదేశ్

కౌంటింగ్ కు సర్వం సిద్ధం : వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్

కౌంటింగ్ కు సర్వం సిద్ధం : వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌,

కోటంరెడ్డికి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు : అరేబియాలో మదన్ సాహసం

కోటంరెడ్డికి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు : అరేబియాలో మదన్ సాహసం

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన అనుచరుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి. పాండిచ్చేరి ప్రాంతంలో స్కూబా డ్రైవింగ్ ద్వారా అరేబియా సముద్రంలో సాహసంతో 50 అడుగుల లోతుకు

ప్రతీ కష్టంలో మీకు తోడుంటా : కార్యకర్తల సంక్షేమానికి 10కోట్లతో నారాయణ ప్రత్యేక నిధి

ప్రతీ కష్టంలో మీకు తోడుంటా : కార్యకర్తల సంక్షేమానికి 10కోట్లతో నారాయణ ప్రత్యేక నిధి

 ప్ర‌తీ కార్య‌క‌ర్త... నా కుటుంబ‌మే కార్య‌క‌ర్త‌ల కోసం...@10 కోట్లు కార్య‌క‌ర్త‌ల సంక్షేమం... నారాయ‌ణ ల‌క్ష్యం... కార్య‌క‌ర్త‌ల క‌ష్టం... త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది... టీడీపీ బ‌లం కార్య‌క‌ర్త‌లే ప్ర‌తీ కార్య‌క‌ర్త... వారి కుటుంబం బాగుండాలి ఏటా త‌న కుటుంబ సంపాద‌న‌లో కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి రూ. 10 కోట్లు డిపాజిట్‌ తొలి సారిగా

శభాష్ మౌళీ యాదవ్ : గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న డాక్టరేట్

శభాష్ మౌళీ యాదవ్ : గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న డాక్టరేట్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, యల్లాయపాళెం గ్రామానికి చెందిన సళ్ల మౌళీ యాదవ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ చేతుల మీదుగా బుధవారం డాక్టరేట్ ను అందుకున్నారు. సళ్ల శ్రీనివాసులు - సరోజనమ్మ దంపతుల కుమారుడైన మౌళీ యాదవ్ ఉన్నత

విక్రమ సింహపురి యూనివర్శీటీ నంబర్ వన్ గా నిలుస్తుంది : సతీష్ రెడ్డి ఆశాభావం

విక్రమ సింహపురి యూనివర్శీటీ నంబర్ వన్ గా నిలుస్తుంది : సతీష్ రెడ్డి ఆశాభావం

Clock Of Nellore ( Nellore ) - విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాత కోత్సవ కార్యక్రమంలో సతీష్

విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ సమాజ హితం కోసం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 8, 9 స్నాతకోత్సవ వేడుకలు గవర్నర్‌,

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుండి చెన్నై వైపు ప్రయాణీకులతో వెళ్తున్న శ్రీ వెంకట రమణ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పింది. డివైడర్ ను ఢీ కొట్టి

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. విజయవాడ నుండి రైలులో నెల్లూరుకు విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో పాటూ అధికారులు, విక్రమ సింహపురి యూనివర్శిటీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి

బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ఓటమి భయంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో ఓ కారుపై కాకాణికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ పై ఆయన స్పందించారు.

బెంగుళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు మంత్రి కాకాణి మిత్రుడే : సోమిరెడ్డి విమర్శలు

బెంగుళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు మంత్రి కాకాణి మిత్రుడే : సోమిరెడ్డి విమర్శలు

Clock Of Nellore ( Nellore ) - బెంగుళూరులోని ఎలక్ట్రానికి సిటీలో రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మిత్రుడు గోపాల్ రెడ్డేనని, ఆ ఫాం హౌస్ కూడా ఆయనదేనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.