1. Home
  2. ఆత్మకూరు

Category: ఆంధ్ర ప్రదేశ్

ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) - విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ సమావేశంలో, ఎమ్మెల్యేలంతా ఏపి నూతన సిఎంగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి

సిఎంగా రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం : డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్

సిఎంగా రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం : డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్

Clock Of Nellore ( Vijayawada ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ

ఈనెల 12న సిఎంగా చంద్రబాబు ప్రమాణం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీక్షించే ఏర్పాట్లు

ఈనెల 12న సిఎంగా చంద్రబాబు ప్రమాణం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీక్షించే ఏర్పాట్లు

Clock Of Nellore ( Nellore ) - విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 17 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాట్లు చేస్తున్నట్లు

రామ్మోహన్ నాయుడికి విమానయాన, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి శాఖలు

రామ్మోహన్ నాయుడికి విమానయాన, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి శాఖలు

Clock Of Nellore ( Delhi ) - ఆదివారం ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీతో సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన అందరికీ సోమవారం రాత్రి శాఖలను కేటాయిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి

శ్రీధరన్నా… క్షమించి అక్కున చేర్చుకోండి : విజ్ఞప్తి చేసిన మేయర్ స్రవంతి

శ్రీధరన్నా… క్షమించి అక్కున చేర్చుకోండి : విజ్ఞప్తి చేసిన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - గతంలో అధికార వైసీపి నేతల బెదిరింపులు, ఒత్తిళ్లను తట్టుకోలేకే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వదిలి వైసీపిలోకి వెళ్లినట్లు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ స్పష్టం చేశారు. వైసీపిలోకి వెళ్లినా... తమకు రాజకీయ భిక్ష

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన ఏపి ఎంపిలు రామ్మోహన్, పెమ్మసాని, వర్మ

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన ఏపి ఎంపిలు రామ్మోహన్, పెమ్మసాని, వర్మ

Clock Of Nellore ( Delhi ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపికి

WSO డైరెక్టర్ గా డాక్టర్ బింధు మీనన్ : అభినందించిన అపోలో హాస్పిటల్స్

WSO డైరెక్టర్ గా డాక్టర్ బింధు మీనన్ : అభినందించిన అపోలో హాస్పిటల్స్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బింధు మీనన్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు ( WSO ) డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల పాటూ ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. దీనికి తోడు

అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళులు : ఆదివారం అంత్యక్రియలు

అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళులు : ఆదివారం అంత్యక్రియలు

Clock Of Nellore ( Hydarabad ) - ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన్ను ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా

మందు బాబులకు బ్యాడ్ న్యూస్ : 3 రోజులు బ్రాందీ షాపులు బంద్

మందు బాబులకు బ్యాడ్ న్యూస్ : 3 రోజులు బ్రాందీ షాపులు బంద్

Clock Of Nellore ( Nellore ) - ఈనెల 4వ తేదీనా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపద్యంలో నెల్లూరుజిల్లాలో మూడు రోజుల పాటూ బ్రాందీ షాపులను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కు 24 గంటల ముందు నుండి కౌంటింగ్ అనంతరం 24 గంటల తర్వాత వరకూ

AP Election Exit Polls : ఏ పార్టీకి ఎన్ని సీట్లు… అధికారం ఎవరిది ?

AP Election Exit Polls : ఏ పార్టీకి ఎన్ని సీట్లు… అధికారం ఎవరిది ?

Clock Of Nellore ( Amaravathi ) - ఆంద్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. వివిధ ఛానళ్లు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. మెజార్టీ సంస్థలు ఏపిలో ఎన్.డి.ఏ కూటమి అధికారం చేపట్టబోతుందని తెలపగా, మరి కొన్ని సంస్థలు వైఎస్ జగన్ రెండో