సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అనీల్ …
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 54వ డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ తో