150 రోజుల మైలురాయిని చేరుకున్న పవనన్న ప్రజాబాట…
Clock Of Nellore ( Nellore ) - పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరు నగరంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం 150 రోజులు పూర్తి చేసుకుంది. 150వ రోజైన గురువారం ఆయన ములుమూడి బస్టాండ్, చిన్నబజార్, పెద్ద బజార్