1. Home
  2. pavananna praja baata

Tag: pavananna praja baata

కరెన్సీ ముద్రణపై సిఎం జగన్ అవగాహన లేమి మాటలా ? – ప్రశ్నించిన కేతంరెడ్డి

కరెన్సీ ముద్రణపై సిఎం జగన్ అవగాహన లేమి మాటలా ? – ప్రశ్నించిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కరెన్సీ నోట్ల ముద్రణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బాధ్యత గల ముఖ్యమంత్రి అలా మాట్లాడటం దురదృష్ఠకరమని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో

పవన్ సిఎం కాగానే సిపిఎస్ రద్దు – ప్రజాబాటలో కేతంరెడ్డి వెల్లడి

పవన్ సిఎం కాగానే సిపిఎస్ రద్దు – ప్రజాబాటలో కేతంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందాక గౌరవంగా పొందే పెన్షన్ ను పునరుద్దరిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హామీని తుంగలో తొక్కి ఉద్యోగులకు భద్రత లేకుండా చేశారని జనసేన పార్టీ

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కష్టపడి పనిచేసుకుని జీవించే వారికి వైసీపి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేసి సోమరులుగా చేసే ప్రయత్నం చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు ( Kethamreddy

జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నిర్మాణాలకు సంబంధించి పేదలకు ఉచితంగా ఇసుకను అందజేస్తామని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి హామీ ఇచ్చారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆయన 67వ రోజైన శుక్రవారం నెల్లూరు మూలాపేటలోని హిమాలయ

పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ప్రవేశపెట్టంది : కేతంరెడ్డి

పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ప్రవేశపెట్టంది : కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మూలంగా విద్యార్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, తద్వారా ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. విద్యార్ధులు తెలుగు మీడియంలో కూడా చదువుకునే

తరగతుల విలీనం వల్ల పాఠశాలల మూత : ప్రభుత్వంపై కేతంరెడ్డి విమర్శ

తరగతుల విలీనం వల్ల పాఠశాలల మూత : ప్రభుత్వంపై కేతంరెడ్డి విమర్శ

Clock Of Nellore ( Nellore ) - ప్రాధమిక తరగతులను ప్రాధమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా 8వేల పై చిలుకు పాఠశాలలు మూత పడనున్నాయని తద్వారా పిల్లలకు చదువును దూరం చేయడమేనని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా

పవన్ కళ్యాణ్ సిఎం కాగానే ఉద్యోగ ఖాళీలు భర్తీ – కేతంరెడ్డి వెల్లడి

పవన్ కళ్యాణ్ సిఎం కాగానే ఉద్యోగ ఖాళీలు భర్తీ – కేతంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ప్రజలు పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి హామీ ఇచ్చారు. పవనన్న ప్రజాబాట ( Pavananna Praja Baata )

బడుగులపై జగన్ సర్కార్ పిడుగులు : కేతంరెడ్డి విమర్శ

బడుగులపై జగన్ సర్కార్ పిడుగులు : కేతంరెడ్డి విమర్శ

Clock Of Nellore ( Nellore ) - జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోవడంతో మధ్య తరగతి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని, మధ్య తరగతి ప్రజల ఆదాయం మూరెడు ఉంటే ధరలు మాత్రం బారేడు ఉన్నాయని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు.

నెల్లూరులో 40వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట… ఇంటింటికి కేతంరెడ్డి

నెల్లూరులో 40వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట… ఇంటింటికి కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 40వ రోజుకు చేరుకుంది. 40వ రోజైన శనివారం ఆయన మైపాడు రోడ్డులోని సత్య నారాయణ పురం సెంటర్, వైకుంఠపురం ప్రాంతాల్లో

నమ్ముకున్న యువతను నట్టేటా ముంచిన వైసీపి – ఆరోపించిన కేతంరెడ్డి

నమ్ముకున్న యువతను నట్టేటా ముంచిన వైసీపి – ఆరోపించిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత ఎన్నికల హయాంలో ఐటి టీముల్లో పనిచేసిన యువతను ఆ పార్టీ నట్టేటా ముంచి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే