ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి దంపతులు…
Clock Of Nellore ( Amaravathi ) - అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అమరావతిలోని సిఎం ఛాంబర్ వద్ద నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఆయన సతీమణి... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిఎం వారి యోగక్షేమాలను అడిగి