శ్రీవారి సేవకులకు వస్త్రాల పంపిణీ : అందజేసిన వేమిరెడ్డి దంపతులు

శ్రీవారి సేవకులకు వస్త్రాల పంపిణీ : అందజేసిన వేమిరెడ్డి దంపతులు

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి సోమవారం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ టిటిడి స్థానిక స‌ల‌హా మండ‌లి

చెత్త పన్ను వసూలు చేయకపోతే చర్యలు తప్పవు : సిబ్బందిని హెచ్చరించిన కమిషనర్

చెత్త పన్ను వసూలు చేయకపోతే చర్యలు తప్పవు : సిబ్బందిని హెచ్చరించిన కమిషనర్

Clock Of Nellore ( Nellore ) - క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర వ్యాప్తంగా చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనుల యూజర్ చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్... ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో

తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి : విజయబాబు సూచన

తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి : విజయబాబు సూచన

Clock Of Nellore ( Nellore ) - తిక్కన, నన్నయ్య, పోతన లాంటి మహానుభావులు అందించిన తెలుగు భాష వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని రాష్ట్ర అధికార భాష సంఘం మరియు తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి. విజయబాబు

రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది : జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడి

రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది : జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని 46 మండలాల అభివృద్ధే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు ఆమె

ప్రజా కోర్టులో సిఎం జగన్ కు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపాటు

ప్రజా కోర్టులో సిఎం జగన్ కు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపాటు

Clock Of Nellore ( Nellore ) - తన ముందుచూపుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచం చూసేలా అభివృద్ధి చేసి, నవ్యాంధ్ర నిర్మాణానికి నడుంబిగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.

వైసీపిలోకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి : సిఎం సమక్షంలో త్వరలో చేరిక

వైసీపిలోకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి : సిఎం సమక్షంలో త్వరలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నాను. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కేతంరెడ్డి

దౌర్జన్య రాజకీయాలు ఎక్కువ కాలం సాగవు : జగన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరిక

దౌర్జన్య రాజకీయాలు ఎక్కువ కాలం సాగవు : జగన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) - అక్రమ అరెస్టులు, వేధింపులు, నిర్భంధాలు, లాఠీలు, దౌర్జన్యాలతో చేసే రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు మేలు చేస్తే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ప్రతిబంధకాలన్నీ తొలగిపోవాలి : యాగం నిర్వహించిన కోటంరెడ్డి

చంద్రబాబుకు ప్రతిబంధకాలన్నీ తొలగిపోవాలి : యాగం నిర్వహించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజుకొక పద్దతిలో నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వ కుట్ర కోణాన్ని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఎదురవుతున్న

విక్రమ సింహపురి యూనివర్శిటీ గ్రీన్ పార్టనర్ గా SEIL

విక్రమ సింహపురి యూనివర్శిటీ గ్రీన్ పార్టనర్ గా SEIL

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి గ్రీన్ పార్టనర్ గా పర్యావరణ పరిరక్షణ భాగస్వామిగా SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థను గుర్తిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వైస్- ఛాన్సలర్ సుందరవల్లి తెలిపారు. యూనివర్శిటీకి ఇటీవల లభించిన న్యాక్ ఏ గ్రేడ్ కు

సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు

సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) - నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీ సమవేశాల్లో ఏకరువు పెట్టారు నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే స్వయంగా చెప్పినా పనులు జరగడం లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్