1. Home
  2. politics

Category: politics

వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం

వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) - బ్రాహ్మణులకు అండగా నిలిచే బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి వారికి తీవ్ర అన్యాయం చేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తథ్యం : స్పష్టం చేసిన మెట్టుకూరు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తథ్యం : స్పష్టం చేసిన మెట్టుకూరు

Clock Of Nellore ( Atmakur ) - 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం తథ్యమని స్పష్టం చేశారు కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మైన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను

ఆనంతో మాజీ మంత్రి ఆనీల్ భేటీ… ఇంతకీ ఏం మాట్లాడారు ?

ఆనంతో మాజీ మంత్రి ఆనీల్ భేటీ… ఇంతకీ ఏం మాట్లాడారు ?

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్... కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. నెల్లూరు ఏసి సెంటర్ లో ఫ్లెక్సీల తొలగింపు తర్వాత వీరి మధ్య

సిఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కోటంరెడ్డి సోదరులు భేటీ…

సిఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కోటంరెడ్డి సోదరులు భేటీ…

Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ఆయన సోదరుడు, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరూ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను

ప్రజలారా జే బ్రాండ్స్ మద్యం తాగి చనిపోవద్దు : టిడిపి అధికార ప్రతినిధి ఆనం

ప్రజలారా జే బ్రాండ్స్ మద్యం తాగి చనిపోవద్దు : టిడిపి అధికార ప్రతినిధి ఆనం

Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మంగళగిరి టిడిపి కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్‌ సర్కార్‌ చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కష్టపడి పనిచేసుకుని జీవించే వారికి వైసీపి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేసి సోమరులుగా చేసే ప్రయత్నం చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు ( Kethamreddy

వైసీపితోనే మాగుంట కుటుంబం – స్పష్టం చేసిన ఒంగోలు ఎమ్పీ

వైసీపితోనే మాగుంట కుటుంబం – స్పష్టం చేసిన ఒంగోలు ఎమ్పీ

Clock Of Nellore ( Ongole ) - తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట కుటుంబం వైసీపితోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా తప్పుబట్టారు.

వైసీపి ఎమ్మెల్యేలను సిఎం డమ్మీలుగా మార్చాడు : రామకృష్ణ ఆరోపణ

వైసీపి ఎమ్మెల్యేలను సిఎం డమ్మీలుగా మార్చాడు : రామకృష్ణ ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. నెల్లూరులో ఆదివారం జరిగిన సీపీఐ నెల్లూరు జిల్లా 25వ మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర, దేశ సమస్యలు గానీ

ముగురు కాలువలో దిగి వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన…

ముగురు కాలువలో దిగి వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన…

Clock Of Nellore ( Nellore ) - ప్రతిపక్షం కాదు... అధికారం కాదు... తాను ఎప్పుడైనా ప్రజా పక్షమని మరో సారి నిరూపించుకున్నారు నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారం లేదని గతంలో బెంగ లేదు, అధికారం ఉందని నేడు అహంకారం లేదు... తాను

నన్ను టచ్ చేసే దమ్ముందా ? : వారి కుట్రలు సాగవని హెచ్చరించిన కోటంరెడ్డి

నన్ను టచ్ చేసే దమ్ముందా ? : వారి కుట్రలు సాగవని హెచ్చరించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - అధికార వైసీపి నేతలు చేస్తున్న కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తోంది ( Nellore Rural MLA Kotam Reddy Hot Comments ) . ప్రత్యర్ధులపై కాకుండా... సొంత పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తుండటంతో