తిరుమలకు చేరుకున్న నెల్లూరు మేయర్ దంపతులు… రేపు శ్రీవారి దర్శనం
Clock Of Nellore ( Turupathi ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యం నుండి సంపూర్ణంగా కోలుకున్న తరుణంలో వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ నెల్లూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.