1. Home
  2. ఆత్మకూరు

Category: కావలి

జాన్ 4న వెలువడనున్న ఫలితాలు : కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు

జాన్ 4న వెలువడనున్న ఫలితాలు : కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్. జూన్ 4న చేపట్టనున్న కౌంటింగ్ కు సంభందించి సిబ్బందికి శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మిషన్లకు సీలు ఎలా తొలగించాలి, దానిలో నిర్లిప్తమైన

నెల్లూరుజిల్లాలో కాంగ్రెస్ కు తిరిగి జీవం పోసిన కొప్పుల రాజు : ఎఫెక్ట్ ఎవరిపైనో ?

నెల్లూరుజిల్లాలో కాంగ్రెస్ కు తిరిగి జీవం పోసిన కొప్పుల రాజు : ఎఫెక్ట్ ఎవరిపైనో ?

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాకు సుదీర్ఘ కాలంగా కలెక్టర్ గా సేవలందించి ప్రజల ప్రసంశలు అందుకున్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు అదే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు ఎంపిగా

స్ట్రాంగ్ రూములకు చేరిన EVM మెషీన్లు : కేంద్ర బలగాలతో భారీ భద్రత

స్ట్రాంగ్ రూములకు చేరిన EVM మెషీన్లు : కేంద్ర బలగాలతో భారీ భద్రత

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంభందించి ఈవీఎం మెషీన్లు స్ట్రాంగ్ రూములకు చేరాయి. సోమవారం రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరగడం, సుదూర ప్రాంతాల నుండి తరలించడం తదితర కారణాలతో ఈవీఎం మెషీన్లు అర్ధరాత్రి

నెల్లూరుజిల్లాలో పోలింగ్ శాతం 78.10 : నెల్లూరు రూరల్ లో అత్యల్పం

నెల్లూరుజిల్లాలో పోలింగ్ శాతం 78.10 : నెల్లూరు రూరల్ లో అత్యల్పం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా వ్యాప్తంగా 78.10 శాతంగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం సోమవారం అర్ధరాత్రి తర్వాత జిల్లా కలెక్టర్ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 83.39 పోలింగ్ శాతం నమోదు కాగా, నెల్లూరు రూరల్ లో

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు…

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపి అభ్యర్ధి

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ …. !

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ …. !

Clock Of Nellore ( Nellore ) - చెదురు మదురు సంఘటనల మినహా నెల్లూరుజిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉదయం నుండే ఓటర్లు బారులు తీరి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం కాస్త మందకొడిగా ఓటింగ్

రేపే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

రేపే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరి నారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఎన్నికల సామగ్రి అందించే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు.

జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడి

జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన ఈనెల 13న నిర్వహించే పోలింగ్‌కు నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా

నెల్లూరుజిల్లాలో 5వ రోజు 41 నామినేషన్లు : ప్రధాన పార్టీల నుండి విజయసాయిరెడ్డి నామినేషన్

నెల్లూరుజిల్లాలో 5వ రోజు 41 నామినేషన్లు : ప్రధాన పార్టీల నుండి విజయసాయిరెడ్డి నామినేషన్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఐదో రోజు మంగళవారం నెల్లూరుజిల్లాలో పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 మంది అభ్యర్థులు 44 సెట్లు,

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డి

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు వైసీపి ఎంపి అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ కు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా నెల్లూరు రామ్మూర్తినగర్ లోని క్యాంపు