రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయం : గాల్లో కలుస్తున్న ప్రాణాలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ముగ్గురు మృత్యువాత పడగా తాజాగా శనివారం రాత్రి మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసి పోయింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద బోసుబొమ్మ నుండి
లోకేష్ పాదయాత్రపై మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనీల్ సెటైర్లు
Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. వైఫల్యం చెందిన వ్యక్తి చేసే పాదయాత్రే యువగళం