విద్యా రంగాన్ని బలోపేతం చేయండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
Clock Of Nellore ( Amaravati ) - గత వైసీపి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన GO - 42 కారణంగా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె శాసనసభలో