కృష్ణాపట్నం పోర్టును నిండా ముంచిన మంత్రి కాకాణి : మండిపడ్డ సోమిరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధనదాహంతో వేల మందికి ఉపాధి కల్పించే కృష్ణపట్నం పోర్టు నిర్వహణ గాల్లో దీపంలా మారిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పోర్టుకు వచ్చింది ఖాళీ