1. Home
  2. Nellore Janasena party

Tag: Nellore Janasena party

నెల్లూరు జనసేనలో గ్రూపు తగాదాలు : పార్టీ నుండి కేతంరెడ్డి సస్పెన్షన్

నెల్లూరు జనసేనలో గ్రూపు తగాదాలు : పార్టీ నుండి కేతంరెడ్డి సస్పెన్షన్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ జనసేన పార్టీలో వర్గ విభేధాలు తారా స్థాయికి చేరాయి. ఇటీవల వరకూ ఒకే గ్రూపుగా ఉన్న పార్టీలో తాజాగా మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ప్రధానంగా రెండు గ్రూపులు నువ్వంటే నువ్వు అంటూ సవాల్ విసురుకుంటున్నాయి. చివరకు ఈ

200 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట : నెల్లూరులో కేతంరెడ్డి భారీ ప్రదర్శన

200 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట : నెల్లూరులో కేతంరెడ్డి భారీ ప్రదర్శన

Clock Of Nellore ( Nellore ) - జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరంలో చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం శుక్రవారం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి వినోద్ రెడ్డి భారీ ప్రదర్శన చేపట్టారు. ఏబిఎం

150 రోజుల మైలురాయిని చేరుకున్న పవనన్న ప్రజాబాట…

150 రోజుల మైలురాయిని చేరుకున్న పవనన్న ప్రజాబాట…

Clock Of Nellore ( Nellore ) - పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరు నగరంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం 150 రోజులు పూర్తి చేసుకుంది. 150వ రోజైన గురువారం ఆయన ములుమూడి బస్టాండ్, చిన్నబజార్, పెద్ద బజార్

వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం

వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) - బ్రాహ్మణులకు అండగా నిలిచే బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి వారికి తీవ్ర అన్యాయం చేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం

ఉచిత పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం : కేతంరెడ్డి ఆరోపణ

ఉచిత పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం : కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్ల ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు ( Pavananna Praja Baata ).

ప్రజా హక్కు సమస్యలకు పరిష్కారం ఏది ? – ఎమ్మెల్యే అనీల్ ను ప్రశ్నించిన కేతంరెడ్డి

ప్రజా హక్కు సమస్యలకు పరిష్కారం ఏది ? – ఎమ్మెల్యే అనీల్ ను ప్రశ్నించిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో నిర్వహించిన ప్రజాహక్కు కార్యక్రమంలో వచ్చిన సమస్యలకు నేటికీ పరిష్కారం దొరకలేదని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.

80వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట – ప్రభుత్వంపై కేతంరెడ్డి ధ్వజం

80వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట – ప్రభుత్వంపై కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట పేరుతో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం 80వ రోజుకు చేరింది. 80వ రోజైన గురువారం ఆయన 40వ డివిజన్ లోని మూలాపేట శివాలయం

కరెన్సీ ముద్రణపై సిఎం జగన్ అవగాహన లేమి మాటలా ? – ప్రశ్నించిన కేతంరెడ్డి

కరెన్సీ ముద్రణపై సిఎం జగన్ అవగాహన లేమి మాటలా ? – ప్రశ్నించిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కరెన్సీ నోట్ల ముద్రణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బాధ్యత గల ముఖ్యమంత్రి అలా మాట్లాడటం దురదృష్ఠకరమని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో

పవన్ సిఎం కాగానే సిపిఎస్ రద్దు – ప్రజాబాటలో కేతంరెడ్డి వెల్లడి

పవన్ సిఎం కాగానే సిపిఎస్ రద్దు – ప్రజాబాటలో కేతంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందాక గౌరవంగా పొందే పెన్షన్ ను పునరుద్దరిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హామీని తుంగలో తొక్కి ఉద్యోగులకు భద్రత లేకుండా చేశారని జనసేన పార్టీ

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కష్టపడి పనిచేసుకుని జీవించే వారికి వైసీపి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేసి సోమరులుగా చేసే ప్రయత్నం చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు ( Kethamreddy