ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - కష్టపడి పనిచేసుకుని జీవించే వారికి వైసీపి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేసి సోమరులుగా చేసే ప్రయత్నం చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు ( Kethamreddy