1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

సచివాలయ వ్యవస్థతో రాష్ట్రానికి దేశ వ్యాప్తం గుర్తింపు – మంత్రి కాకాణి వెల్లడి

సచివాలయ వ్యవస్థతో రాష్ట్రానికి దేశ వ్యాప్తం గుర్తింపు – మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారని, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని, అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నూతన వ్యవస్థలను పరిచయం చేసి, వ్యవస్థల్లో విప్లవాత్మకమైన

వైసీపితోనే మాగుంట కుటుంబం – స్పష్టం చేసిన ఒంగోలు ఎమ్పీ

వైసీపితోనే మాగుంట కుటుంబం – స్పష్టం చేసిన ఒంగోలు ఎమ్పీ

Clock Of Nellore ( Ongole ) - తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట కుటుంబం వైసీపితోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా తప్పుబట్టారు.

ఆగస్టు 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి అధికారులు

ఆగస్టు 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి అధికారులు

Clock Of Nellore ( Nellore ) - శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల ద్వారా తిరుమ‌ల‌ శ్రీవారు భక్తుల చెంతకే వచ్చి దర్శనమివ్వ‌నున్నారని ఈ అరుదైన అవకాశాన్నినెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం జెఈవో వీర‌బ్ర‌హ్మం కోరారు. నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంను శనివారం

సర్వర్‌లో సమస్య… ఏపిలో నిలిచిన 108 డయల్‌ సేవలు

సర్వర్‌లో సమస్య… ఏపిలో నిలిచిన 108 డయల్‌ సేవలు

Clock Of Nellore ( Amaravathi ) - సాంకేతిక కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవల 108 కాల్ సెంటర్ నిలిచిపోయింది. సర్వర్​లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర సేవల ఫోన్ నెంబర్ 108 పని చేయటం లేదని ఆ సంస్థ అదనపు సీఈఓ మధుసూధన్

ఎంపి, ఎమ్మెల్యేలను కలిసిన వైసీపి నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి

ఎంపి, ఎమ్మెల్యేలను కలిసిన వైసీపి నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైసీపి రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ పట్టబద్రుల నియోజకవర్గ వైసీపి అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి శనివారం పలువురు ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలిశారు. రాయలసీమ పట్టబద్రుల నియోజకవర్గ వైసీపి అభ్యర్ధిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన

టిడిపి రైతు పోరు అట్టర్ ప్లాప్… మీటర్లు పెట్టినా రైతులకు కరెంటు ఉచితమేనన్న కాకాణి

టిడిపి రైతు పోరు అట్టర్ ప్లాప్… మీటర్లు పెట్టినా రైతులకు కరెంటు ఉచితమేనన్న కాకాణి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా మనుబోలులో గురువారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రైతు పోరు సభ అట్టర్ ప్లాప్ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ సభకు కనీసం వెయ్యి మంది రైతులు కూడా హాజరుకాలేదని,

సాగరమాల పథకానికి నిధులు లెక్క చెప్పండి – పార్లమెంటులో ప్రశ్నించిన ఆదాల

సాగరమాల పథకానికి నిధులు లెక్క చెప్పండి – పార్లమెంటులో ప్రశ్నించిన ఆదాల

Clock Of Nellore ( Delhi ) - సాగర మాల పథకం ప్రస్తుత స్థితిగతులతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాలకు కేటాయించిన నిధులు ఎన్ని అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ లో శుక్రవారం ప్రశ్నించారు. ఈ కార్యక్రమం కింద ప్రాజెక్టులను పూర్తి

కలిగిరిలో హిజ్రాల న్యూడ్ డ్యాన్స్… అమ్మవారి జాతరలో అపచారం

కలిగిరిలో హిజ్రాల న్యూడ్ డ్యాన్స్… అమ్మవారి జాతరలో అపచారం

Clock Of Nellore ( Kaligiri ) - నెల్లూరుజిల్లా కలిగిరి మండలం, తొగురువారిపాళెంలో పట్టపగలు హిజ్రాలు న్యూడ్ చేశారు. స్థానికంగా ఉన్న పోలేరమ్మ అమ్మవారి పొంగళ్ల ఉత్సవంలో నిర్వాహకులు ఈ రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుండే ఈ న్యూడ్ డాన్స్ షో

గిరిజన కుటుంబాలకు అండగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…

గిరిజన కుటుంబాలకు అండగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…

Clock Of Nellore ( Venkata Chalam ) - సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు అండదండలు అందించే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పూడిపర్తి, కసుమూరు, సర్వేపల్లి , శ్రీరామ్ పురం గ్రామాలకు

రామాయపట్నం పోర్టు రాష్ట్రానికి తలమానికం : సిఎం జగన్ వెల్లడి

రామాయపట్నం పోర్టు రాష్ట్రానికి తలమానికం : సిఎం జగన్ వెల్లడి

Clock Of Nellore ( Gudluru ) - రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బుధవారం పోర్టు పూజా కార్యక్రమం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది. ఎంతో మంది