1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

టిటిడి వైభవోత్సవాలపై నెల్లూరులో సమీక్ష… ఆగస్టు 14 నుండి ప్రారంభం

టిటిడి వైభవోత్సవాలపై నెల్లూరులో సమీక్ష… ఆగస్టు 14 నుండి ప్రారంభం

Clock Of Nellore ( Nellore ) - తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెల్లూరులో ఆగస్టు 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాల పూర్తి సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం

రైళ్లలో ఆర్‌ఏసీ ఉండదిక… వెయిట్‌ అండ్‌ సీ…

రైళ్లలో ఆర్‌ఏసీ ఉండదిక… వెయిట్‌ అండ్‌ సీ…

Clock Of Nellore ( Amaravathi ) - రైళ్లలో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైన తరువాత ఆర్‌ఏసీ (రిజర్వేషన్‌ అగైనెస్ట్‌ క్యాన్సిలేషన్‌) జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లను పారదర్శకంగా కేటాయించేందుకు, కొందరు టీసీల అవినీతికి చెక్‌ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ( South Central

ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు… ఎస్సీ మహిళలకే అవకాశం

ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు… ఎస్సీ మహిళలకే అవకాశం

Clock Of Nellore ( Amaravathi ) - ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు రానున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ

విద్యుత్ వాహన బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలు ఇవ్వండి – కేంద్రాన్ని కోరిన ఆదాల

విద్యుత్ వాహన బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలు ఇవ్వండి – కేంద్రాన్ని కోరిన ఆదాల

Clock Of Nellore ( Delhi ) - దేశంలో రాష్ట్రాల వారీగా విద్యుత్ వాహనాల కోసం చిన్న బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలను ఇవ్వాల్సిందిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ( MP Adala Prabhakar Reddy ) మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని

రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం… హాజరైన నెల్లూరు ఎంపిలు

రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం… హాజరైన నెల్లూరు ఎంపిలు

Clock Of Nellore ( Delhi ) - భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో

జగన్ పాలనలో సంతృప్తి కరంగా ప్రజలు : మంత్రి కాకాణి వెల్లడి

జగన్ పాలనలో సంతృప్తి కరంగా ప్రజలు : మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( T.P. Gudur ) - అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రతి గడపలోనూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

పౌరులపై అడ్డగోలు వేధింపులు.. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

పౌరులపై అడ్డగోలు వేధింపులు.. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అడ్డగోలుగా ఆస్తి పన్ను వసూలు చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇది పౌరులను ప్రభుత్వం వేధించిన కేసని మండిపడింది. ఇలాంటి చర్యలను న్యాయస్థానం అడ్డుకోవాల్సిందేనని పేర్కొంది. పిటిషనరును ఒత్తిడి చేసి అప్పటికప్పుడు భారీగా పన్ను

ప్రజలారా జే బ్రాండ్స్ మద్యం తాగి చనిపోవద్దు : టిడిపి అధికార ప్రతినిధి ఆనం

ప్రజలారా జే బ్రాండ్స్ మద్యం తాగి చనిపోవద్దు : టిడిపి అధికార ప్రతినిధి ఆనం

Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మంగళగిరి టిడిపి కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్‌ సర్కార్‌ చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

ఉచిత పథకాలతో ప్రజలను సోమరుల్ని చేస్తున్న సిఎం – ధ్వజమెత్తిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కష్టపడి పనిచేసుకుని జీవించే వారికి వైసీపి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేసి సోమరులుగా చేసే ప్రయత్నం చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు ( Kethamreddy

ఆలయాల నిధులు నవరత్నాలకా ? – మండిపడ్డ బిజేపి నేతలు

ఆలయాల నిధులు నవరత్నాలకా ? – మండిపడ్డ బిజేపి నేతలు

Clock Of Nellore ( Nellore ) - హింధూ దేవాలయాలకు చెందిన నిధులు వైసీపి ప్రభుత్వం నవ రత్నాలకు మళ్లించుకుంటుందని బిజేపి నేతలు మండిపడ్డారు. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 30 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లను ప్రభుత్వం మళ్లించుకుందని ఆరోపించారు. ఈ చర్యలను నిరసిస్తూ