1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ : ప్రారంభించిన సిఎం చంద్రబాబు

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ : ప్రారంభించిన సిఎం చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సెంటర్ లో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

Clock Of Nellore ( Kovur ) - భువనేశ్వర్ నుండి బెంగుళూరు వెళ్తున్న నవీన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. నెల్లూరుజిల్లాలోని కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా అకస్మాత్తుగా బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ధరైటిస్ డే : అవగాహన కోసం వాకథాన్ నిర్వహణ

అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ధరైటిస్ డే : అవగాహన కోసం వాకథాన్ నిర్వహణ

ఈనెల 12న ప్రపంచ ఆర్ధరైటిస్ దినోత్సవం ఆర్ధరైటిస్ సమస్యలు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అని అర్ధం ప్రజల్లో అవగాహన కోసం నగరంలో వాకథాన్ నిర్వహించిన అపోలో హాస్పిటల్ తక్కువ ఫీజులతోనే స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఆర్ధరైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే వైకల్యం సంభవించే ప్రమాదం వివరాలు వెల్లడించిన అపోలో

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

Clock Of Nellore - నందగోకులం లైఫ్‌స్కూల్‌, నంది పవర్‌ బుల్‌ ప్రాజెక్టు, బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి విచ్చేసిన సీఎం ఈ ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనలతో పి`4

పసుపు కండువా కప్పుకున్న వైసీపి ఎమ్మెల్సీ బల్లి : మరో ఇద్దరు కూడా

పసుపు కండువా కప్పుకున్న వైసీపి ఎమ్మెల్సీ బల్లి : మరో ఇద్దరు కూడా

Clock Of Nellore ( Amaravati ) - ముగ్గురు వైసీపి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తితో పాటూ కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ లు చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్సీలకు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి : ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి : ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా

NTRకు ప్రమాదం… షూటింగ్ లో గాయాల పాలు

NTRకు ప్రమాదం… షూటింగ్ లో గాయాల పాలు

Clock Of Nellore ( Hydarabad ) - ఇటీవల తన చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనారు. షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. హైదరాబాద్ లోని ఓ యాడ్ షూటింగ్ లో ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ( వి.ఎస్.యూ ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధకురాలు ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌ ప్రదానం అయింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీకి చెందిన అధ్యాపకులు డాక్టర్ జె. విజేత పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను

రౌడీ షీటర్ల బెండు తీస్తున్న నెల్లూరు పోలీసులు… !

రౌడీ షీటర్ల బెండు తీస్తున్న నెల్లూరు పోలీసులు… !

Clock Of Nellore ( Nellore ) - గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులో చెలరేగిపోతున్న రౌడీ షీటర్ల ఆగడాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నెల్లూరుజిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. రౌడీ షీటర్ల రహిత నెల్లూరుజిల్లాగా మార్చాలని ఆదేశాలిచ్చింది.

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో 999/- రూ. లకే భుజం నొప్పి స్క్రీనింగ్ పరీక్షలు

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో 999/- రూ. లకే భుజం నొప్పి స్క్రీనింగ్ పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) - భుజం నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. కేవలం 999/- రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను