ట్రిబ్యూట్ టు గౌతమ్ రెడ్డి… వినూత్నంగా నివాళి అర్పించిన సనత్ కుమార్

Clock Of Nellore ( Chillakuru ) – ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ వినూత్నంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించారు. స్వగ్రామమైన చిల్లకూరు మండలం, ఏరూరులో గౌతమ్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించి ట్రిబ్యూట్ టు మేకపాటి గౌతమ్ రెడ్డి అంటూ సైకత నివాళి అర్పించారు.

Read Previous

రేపు ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరు కానున్న సిఎం

Read Next

గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది : నివాళి అర్పించిన కేతిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.