1. Home
  2. Ramaya patnam Port

Tag: Ramaya patnam Port

సముద్రుడికి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్

సముద్రుడికి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్

Clock Of Nellore ( Gudluru ) - రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా నెల్లూరుజిల్లా గుడ్లూరు మండలం, మొండివారిపాళెం సముద్ర తీరానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా సముద్రుడికి పూజ నిర్వహించారు. వేద పండితులు సిఎంను సముద్రం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం వేద

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు – తర్వాత వీడ్కోలు

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు – తర్వాత వీడ్కోలు

Clock Of Nellore ( Gudluru ) - రామాయపట్నం పోర్టు శంఖుస్థాపన కోసం నెల్లూరుజిల్లాలోని రామాయపట్నంకు ప్రత్యేక హెలికాప్టర్ లో విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు

సిఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి కాకాణి, అధికారులు…

సిఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి కాకాణి, అధికారులు…

Clock Of Nellore ( Ramaya Patnam ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నెల్లూరుజిల్లా రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో అక్కడి ఏర్పాట్లను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట

రేపే సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన – రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన

రేపే సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన – రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన

Clock Of Nellore ( Ramayapatnam ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు ( Ramaya Patnam Port ). దీనికి సంభందించి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నీ ఏర్పాట్లు పూర్తి