ముగిసిన ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన – వీడ్కోలు పలికిన అధికారులు
Clock Of Nellore ( Venkatachalam ) - భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 26వ తేదీన వెంకయ్యనాయుడు నెల్లూరుకు విచ్చేశారు. నెల్లూరులో పూర్తి స్థాయిలో ఆధునీకరించిన ఆలిండియా రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే