1. Home
  2. 2024 AP Assembly Elections

Tag: 2024 AP Assembly Elections

నామినేషన్లకు తుది గడవు ఈనెల 25 : నిబంధనలు తెలియజేసిన కలెక్టర్ హరినారాయణన్

నామినేషన్లకు తుది గడవు ఈనెల 25 : నిబంధనలు తెలియజేసిన కలెక్టర్ హరినారాయణన్

Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ వెల్లడించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ ఆర్

నామినేషన్లు దాఖలు చేసిన ప్రసన్న, రామిరెడ్డి : తొలిరోజు జిల్లాలో మొత్తం 9 నామినేషన్లు

నామినేషన్లు దాఖలు చేసిన ప్రసన్న, రామిరెడ్డి : తొలిరోజు జిల్లాలో మొత్తం 9 నామినేషన్లు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో తొలిరోజు మొత్తం 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 9 మందిలో కొంత మంది డమ్మీలు కాగా, మరి కొంత మంది అభ్యర్ధులు రెండేసి చొప్పున నామినేషన్ల సెట్లను దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి తొలిరోజు

టిడిపిలో చేరిన వాలంటీర్లు : నారాయణ విజయమే లక్ష్యమని వెల్లడి

టిడిపిలో చేరిన వాలంటీర్లు : నారాయణ విజయమే లక్ష్యమని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతోంది. దీంతో...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల షాక్‌లు త‌గులుతున్నాయి. నెల్లూరు న‌గ‌రం గోమ‌తి న‌గ‌ర్ లోని నారాయ‌ణ క్యాంప్ కార్యాల‌యంలో... మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే

నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి : కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి

నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి : కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి

Clock Of Nellore ( Kovur ) - కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు ఎంపి అభ్యర్ధి, భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో నిరాడంబరంగా కోవూరులోని తహసీల్ధార్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ – టీడీపీలోకి 20వ డివిజన్ కీలక నేతలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ – టీడీపీలోకి 20వ డివిజన్ కీలక నేతలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు ఆగడం లేదు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ డివిజన్లలో వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. స్థానిక 20వ డివిజన్ లో ఎన్నో ఏళ్లుగా డివిజన్ రాజకీయాలు శాసిస్తున్న అన్నంగి రమణయ్య,

వైసీపిలోకి కొనసాగుతున్న వలసలు : ఆదాల ఆధ్వర్యంలో జోరుగా చేరికలు

వైసీపిలోకి కొనసాగుతున్న వలసలు : ఆదాల ఆధ్వర్యంలో జోరుగా చేరికలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో వైసీపిలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రతీ రోజూ వందల మంది వచ్చి ఆదాలకు మద్దతు తెలియజేస్తూ వైసీపిలో చేరుతున్నారు. తాజాగా గురువారం పలువురు వైసిపిలో చేరగా...

నారాయణ నెల్లూరుకు చేసిందేమీ లేదు : విమర్శించిన విజయసాయిరెడ్డి

నారాయణ నెల్లూరుకు చేసిందేమీ లేదు : విమర్శించిన విజయసాయిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరును తానే అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటున్న టిడిపి అభ్యర్ధి నారాయణ... వాస్తవానికి ఆయన చేసిందేమీ లేదని నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి విమర్శించారు. మంత్రిగా నారాయణ ప్రజా ధనాన్ని దోచుకున్నారే తప్పా, ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

కోటంరెడ్డికి అపూర్వ ఆదరణ : విపిఆర్ తో కలిసి 19వ డివిజన్ లో ప్రచారం

కోటంరెడ్డికి అపూర్వ ఆదరణ : విపిఆర్ తో కలిసి 19వ డివిజన్ లో ప్రచారం

Clock Of Nellore ( Nellore ) - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 365 రోజులు మీతోనే ఉండే వ్యక్తి... ఆదాల ప్రభాకర్ రెడ్డి మే 13 తర్వాత ఎక్కడుంటాడో వెతుక్కోవాలి... కోటంరెడ్డి కావాలా... ఆదాల కావాలా... తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ... నెల్లూరు టిడిపి ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి

ఈనెల 18 నుంచి నామినేషన్లు : ట్రయల్ రన్ నిర్వహించిన కలెక్టర్ హరినారాయణన్

ఈనెల 18 నుంచి నామినేషన్లు : ట్రయల్ రన్ నిర్వహించిన కలెక్టర్ హరినారాయణన్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18 నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ నేతృత్వంలో నామినేషన్ల ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరులోని కలెక్టరు వారి చాంబర్‌లో మంగళవారం ఉదయం 11

పల్లిపాడులో పోటెత్తిన అభిమానం : ప్రశాంతిరెడ్డికి అడుగడుగునా నీరాజనం

పల్లిపాడులో పోటెత్తిన అభిమానం : ప్రశాంతిరెడ్డికి అడుగడుగునా నీరాజనం

Clock Of Nellore ( Pallepadu ) - కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి నియోజకవర్గంలో ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా మంగళవారం ఆమె ఇందుకూరుపేట మండలం, పల్లిపాళెంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ఆ ప్రాంతానికి చేరుకున్న