వైసీపిలో చేరిన 31వ డివిజన్ మహిళలు : ఆహ్వానించిన ఆదాల
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ కు చెందిన 30 మంది మహిళలు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్పొరేషన్ కో - ఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మొబీనా, బోయిల్లా ఆదిరెడ్డి, వెండిపల్లి కామాక్షామ్మ ఆధ్వర్యంలో వారంతా