80వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట – ప్రభుత్వంపై కేతంరెడ్డి ధ్వజం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట పేరుతో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం 80వ రోజుకు చేరింది. 80వ రోజైన గురువారం ఆయన 40వ డివిజన్ లోని మూలాపేట శివాలయం