ఎమ్మెల్యే కోటంరెడ్డికి రాఖీ కట్టిన కార్పొరేటర్ గౌరి

ఎమ్మెల్యే కోటంరెడ్డికి రాఖీ కట్టిన కార్పొరేటర్ గౌరి

Clock Of Nellore ( Nellore ) - రాఖీ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరి.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాఖీ కట్టారు. శుక్రవారం నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి కోటంరెడ్డికి తిలకం దిద్ది రాఖీ కట్టి, ఆశీర్వాదాలు

బారా షహీద్ దర్గాను దర్శించిన జిల్లా ఎస్పీ విజయరావు

బారా షహీద్ దర్గాను దర్శించిన జిల్లా ఎస్పీ విజయరావు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతున్న బారా షహీద్ దర్గాను జిల్లా ఎస్పీ విజయరావు దర్శించారు. బారా షహీదుల సమాధులను దర్శించి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి దర్గాను పరిశీలించారు. పోలీసు శాఖ తరపున ఉన్న ఏర్పాట్లను

అత్యధిక మంది నెల్లూరు విద్యార్ధులకు లబ్ధి : విద్యా దీవెన అందజేసిన మంత్రి కాకాణి

అత్యధిక మంది నెల్లూరు విద్యార్ధులకు లబ్ధి : విద్యా దీవెన అందజేసిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు చెందిన 53,789 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్‌ -

బారా షహీద్ దర్గాను సందర్శించిన అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి

బారా షహీద్ దర్గాను సందర్శించిన అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతున్న బారా షహీద్ దర్గాను నెల్లూరుకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ తరపు హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సందర్శించారు. కుటుంబ సమేతంగా దర్గాకు చేరుకున్న సుధాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్

బారా షహీద్ దర్గాను సందర్శించిన కలెక్టర్ చక్రధర్ బాబు

బారా షహీద్ దర్గాను సందర్శించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - రొట్టెల పండుగ జరుగుతున్న నేపద్యంలో నెల్లూరులోని బారా షహీద్ దర్గాను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సందర్శించారు. దర్గాకు చేరుకున్న కలెక్టర్ కు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత, మైనార్టీ సంక్షేమ అధికారిణి కనక దుర్గా భవాని, జిల్లా

కసుమూరు దర్గా ప్రాంగణంలో భక్తుల వసతి గృహం – శంఖుస్థాపన చేసిన మంత్రి

కసుమూరు దర్గా ప్రాంగణంలో భక్తుల వసతి గృహం – శంఖుస్థాపన చేసిన మంత్రి

Clock Of Nellore ( Kasumuru ) - పవిత్ర పుణ్య స్థలమైన కసుమూరు దర్గా కు వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండలం, కసుమూరు

విభజన హామీలు నెరవేరాలి : కోర్కెల రొట్టె అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

విభజన హామీలు నెరవేరాలి : కోర్కెల రొట్టె అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ నిర్వహణను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, భక్తులకు అవరసరమైన సౌకర్యాలు కల్పిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోర్కెల రొట్టెను అందుకున్నారు. ముందుగా సాధారణ భక్తుని వలే క్యూలో

హామీ నెరవేర్చుకున్న ఎమ్మెల్యే అనీల్ : బ్రాహ్మణ కర్మక్రియల భవనానికి శంఖుస్థాపన

హామీ నెరవేర్చుకున్న ఎమ్మెల్యే అనీల్ : బ్రాహ్మణ కర్మక్రియల భవనానికి శంఖుస్థాపన

Clock Of Nellore ( Nellore ) - గత ఎన్నికలకు ముందు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా కాలం చేస్తే వారి పార్ధివ దేహాన్ని పెట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికలకు

రొట్టెల పండుగలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

రొట్టెల పండుగలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ గురువారం పాల్గొన్నారు. ముందుగా బారా షహీదుల సమాధులను దర్శంచి, ప్రార్ధనలు నిర్వహించారు. తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకున్నారు. ఈ

పవన్ కళ్యాణ్ సిఎం కావాలి : బారాషహీద్ దర్గాలో కేతంరెడ్డి ప్రార్ధనలు

పవన్ కళ్యాణ్ సిఎం కావాలి : బారాషహీద్ దర్గాలో కేతంరెడ్డి ప్రార్ధనలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో నెల్లూరు జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా వెళ్లిన ఆయన బారా షహీదుల సమాధులను దర్శించి అనంతరం ప్రార్ధనలు నిర్వహించారు. నేడు గంధ