1. Home
  2. ఆత్మకూరు

Category: ఆత్మకూరు

ఆనం కైవల్యారెడ్డికి టిడిపి నేతల అభినందనలు… శాలువాతో సత్కారం

ఆనం కైవల్యారెడ్డికి టిడిపి నేతల అభినందనలు… శాలువాతో సత్కారం

Clock Of Nellore ( Nellore ) - అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరనున్న వెంకటగిరి వైసీపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె ఆనం కైవల్యా రెడ్డిని పలువురు టిడిపి నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంతో పాటూ నెల్లూరు సిటీ, నెల్లూరు

టిడిపిలో చేరనున్న ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి… లోకేష్ తో భేటీ

టిడిపిలో చేరనున్న ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి… లోకేష్ తో భేటీ

Clock Of Nellore ( Ongole ) - గత కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని వస్తున్న ఊహాగానాలను నిజం చేశారు... మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె... ఆనం కైవల్యా రెడ్డి. తన భర్త, బద్వేలు నియోజకవర్గ టిడిపి నేత కొనిరెడ్డి రితేష్

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం… సోము వీర్రాజు ప్రకటన

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం… సోము వీర్రాజు ప్రకటన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో బిజేపి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపి తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇవాళ నెల్లూరులో బిజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం – కోడ్ అమల్లోకొచ్చిందన్న కలెక్టర్

ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం – కోడ్ అమల్లోకొచ్చిందన్న కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం నెల్లూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తిక్కన భవన్

వచ్చే నెల 23న ఆత్మకూరు ఉప ఎన్నిక… షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

వచ్చే నెల 23న ఆత్మకూరు ఉప ఎన్నిక… షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చే నెల 23వ తేదీనా ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ను విడుదల చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో

నిర్లక్ష్యపు  వైద్యుల్ని సస్పెండ్ చేయండి – కలెక్టర్ ను కోరిన యశ్వంత్ సింగ్

నిర్లక్ష్యపు వైద్యుల్ని సస్పెండ్ చేయండి – కలెక్టర్ ను కోరిన యశ్వంత్ సింగ్

Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్, సెక్యూరిటీ గార్డు వైద్యం చేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎన్.కే. యశ్వంత్ సింగ్ ఠాగూర్ డిమాండ్ చేశారు.

నెల్లూరుజిల్లాలో నిరంతరాయంగా వర్షం – ఉలవపాడులో అత్యధిక వర్షపాతం

నెల్లూరుజిల్లాలో నిరంతరాయంగా వర్షం – ఉలవపాడులో అత్యధిక వర్షపాతం

Clock Of Nellore ( Nellore ) - అసని తుఫాను ప్రభావంతో నెల్లూరుజిల్లాలో ఓ మోస్తారు వర్షం కొనసాగుతుంది. ఈనెల 10వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కొనసాగుతుంది. బుధవారం అయితే భారీ వర్షం కురిసింది. గురువారం అయిన ఇవాళ కూడా ఓ మోస్తారు

ఆత్మకూరు ఘటనపై చర్యలు – డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ కు నోటీసులు

ఆత్మకూరు ఘటనపై చర్యలు – డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ కు నోటీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్ వైద్యం అందించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అధ్యాపకుడు రామకృష్ణారావును ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా ఆ సమయంలో వైద్యులెవ్వరూ

వైద్యం చేసిన స్వీపర్లు, సెక్యూరిటీ… లెక్చరర్ మృతి… విచారణకు మంత్రి ఆదేశం

వైద్యం చేసిన స్వీపర్లు, సెక్యూరిటీ… లెక్చరర్ మృతి… విచారణకు మంత్రి ఆదేశం

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ రోగికి సెక్యూరిటీగార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం...ఆ తర్వాత ఆ వ్యక్తి మృతి చెందడం వివాదస్పదమైంది. ఆత్మకూరు ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం సరిగా అందకపోవడం వల్లే చనిపోయాడంటూ బంధువులు ఆరోపించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అంబటి సమీక్ష : అన్నీ పూర్తి చేస్తామని వెల్లడి

ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అంబటి సమీక్ష : అన్నీ పూర్తి చేస్తామని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో వున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు అవసరమైన సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం