ఈనెల 27న నెల్లూరుకు సిఎం జగన్ రాక : జెన్ కో 3వ యూనిట్ ప్రారంభోత్సవం
Clock Of Nellore ( Muthukur ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27వ తేదీనా నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నారు. ముత్తుకూరు మండలం, నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 3వ యూనిట్ ను సిఎం జాతికి అంకితం