ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు
Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 25వ తేదీ ఉదయం మాగుంట పార్వతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే.