1. Home
  2. Kovur Mla Vemireddy Prasanthi Reddy

Tag: Kovur Mla Vemireddy Prasanthi Reddy

ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం : నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల

ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం : నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరు జిల్లా రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన కోవూరు మండలం, ఇనమడుగు గ్రామంలో నిర్వహించిన

రైతన్నకు బాసటగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి… పొలాల్లో తిరుగుతూ కష్ట సుఖాలు…

రైతన్నకు బాసటగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి… పొలాల్లో తిరుగుతూ కష్ట సుఖాలు…

Clock Of Nellore ( IndukurPet ) - రైతు సంక్షేమమే రాష్ట సంక్షేమమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. పిఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల సందర్భంగా ఇందుకూరు పేట మండలం, డేవీస్ పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న

ప్రతీ ఒక్క బాలిక HPV వ్యాక్సిన్ వేసుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపు

ప్రతీ ఒక్క బాలిక HPV వ్యాక్సిన్ వేసుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపు

Clock Of Nellore ( Buchi ) - బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాధి వచ్చాక చికిత్స

సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Amaravati ) - నేటి టెక్‌ యుగంలో సైబర్‌ క్రైం అనేది ఒక వ్యక్తి సమస్యలా కాకుండా సమాజ భద్రతకు పెను సవాల్ గా మారిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సైబర్‌ క్రైం అంశంపై గురువారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kovur ) - రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్ అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా

ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం : ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భరోసా

ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం : ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భరోసా

Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులందరూ క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పం అనే మూడు సూత్రాలను శ్రద్దాసక్తులతో ఆచరించి ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని నెల్లూరు పార్లమెంటుసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. సోమవారం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవీ గార్డెన్స్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Mypadu Beach ) - అంతర్జాతీయ యోగా దినోత్సవ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో యోగాంద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటగా నెల్లూరు స్వర్ణాల చెరువులో నిర్వహించగా, మంగళవారం ఉదయం మైపాడు బీచ్ లో

పాడి రైతులకు మేలు చేయండి : అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమీక్ష

పాడి రైతులకు మేలు చేయండి : అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - కోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్‌ నివాసంలో పశుసంవర్థక శాఖ ఏడీలు, పశువైద్యశాల డాక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన

చంద్రబాబు పాలనలో రైతులు సంతోషంగా వున్నారు : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

చంద్రబాబు పాలనలో రైతులు సంతోషంగా వున్నారు : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Vidavaluru ) - సాగునీటి కాలువలలో పూడికలు తీయడం రైతుల పాలిట వరమైందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ఆమె విడవలూరు గ్రామాన్ని సందర్శించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం : కోవూరులో అక్షర దీపం కార్యక్రమానికి శ్రీకారం

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం : కోవూరులో అక్షర దీపం కార్యక్రమానికి శ్రీకారం

Clock Of Nellore ( Kovur ) - సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటి మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి