1. Home
  2. 100 compleate in pavananna praja baata

Tag: 100 compleate in pavananna praja baata

వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం

వైసీపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం : కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) - బ్రాహ్మణులకు అండగా నిలిచే బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి వారికి తీవ్ర అన్యాయం చేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం

కొర్రీలు వేసి పథకాలు ప్రజలకు దూరం చేస్తున్నారు : కేతంరెడ్డి ఆరోపణ

కొర్రీలు వేసి పథకాలు ప్రజలకు దూరం చేస్తున్నారు : కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - చిన్న చిన్న కారణాలతో పలు ప్రభుత్వ పథకాలను అర్హులకు దూరం చేస్తున్నారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 111 రోజైన ఆదివారం నెల్లూరులోని 13వ డివిజన్ లో ఆయన

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తన ప్రజారంజక పాలన ద్వారా ప్రజలు ప్రతీ రోజూ సంతోషంగా జీవించేలా పరిపాలిస్తారని, అవినీతి ఆస్కారం లేకుండా ప్రజలే పరమావధిగా ఉంటారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.

జనసేన అధికారంలోకొస్తే రోడ్ల కనెక్టివిటీని పెంచుతాం : కేతంరెడ్డి

జనసేన అధికారంలోకొస్తే రోడ్ల కనెక్టివిటీని పెంచుతాం : కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జనసేన పార్టీ అధికారంలోకొస్తే నెల్లూరు సిటీ నుండి జాతీయ రహదారికి కనెక్టివిటీ రోడ్ల సంఖ్యను పెంచుతామని ఆపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా మంగళవారం ఆయన 13వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, బ్యాంక్

మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం : కేతంరెడ్డి

మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం : కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని అందులో భాగంగా ప్రతీ ఒక్కరూ వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతినే పూజించాలని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా ఆయన 105వ రోజైన సోమవారం

పవనన్న ప్రజాబాటకు 100 రోజులు : నెల్లూరులో ర్యాలీ చేపట్టిన కేతంరెడ్డి

పవనన్న ప్రజాబాటకు 100 రోజులు : నెల్లూరులో ర్యాలీ చేపట్టిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం 100 రోజుల మైలురాయిని చేరుకుంది. గత 100 రోజులుగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్విగ్నంగా,