శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం…

శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో 4వ రోజైన శుక్రవారం శ్రీవారికి అభిషేక సేవ నిర్వహించారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవ చూసిన భక్తులు పులకించిపోయారు. శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం

నెల్లూరులో ప్రారంభమైన శ్రీవారి వైభవోత్సవాలు… భారీగా హాజరవుతున్న భక్తులు

నెల్లూరులో ప్రారంభమైన శ్రీవారి వైభవోత్సవాలు… భారీగా హాజరవుతున్న భక్తులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో జిల్లా వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన

ఈనెల 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు – ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

ఈనెల 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు – ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించుకోవడం భగవత్సంకల్పం అని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి

ఈనెల 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు : ఏర్పాట్ల పరిశీలన

ఈనెల 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు : ఏర్పాట్ల పరిశీలన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సంపూర్ణ సహకారం అందించాలని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు. నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏసీ

వెంకటగిరి పోలేరమ్మ ఆలయంలో మండపం – ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనం

వెంకటగిరి పోలేరమ్మ ఆలయంలో మండపం – ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనం

Clock Of Nellore ( Venkatagiri ) - తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రసిద్ధ పోలేరమ్మ దేవస్థానం వద్ద నూతనంగా నాలుగు కాళ్ల మండపాన్ని నిర్మించారు. దాతల సహకారంతో నిర్మించిన ఈ మండపాన్ని శుక్రవారం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ప్రారంభించారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారిని

మూలాపేట శివాలయంలో అన్న ప్రసాద మండపం – శంఖుస్థాపన చేసిన అనీల్

మూలాపేట శివాలయంలో అన్న ప్రసాద మండపం – శంఖుస్థాపన చేసిన అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మూలాపేటలోని ప్రసిద్ధ శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా అన్న ప్రసాద మండపాన్ని నిర్మించనున్నారు. ఈ మండప నిర్మాణానికి శుక్రవారం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ముందుగా

టిటిడి వైభవోత్సవాలపై నెల్లూరులో సమీక్ష… ఆగస్టు 14 నుండి ప్రారంభం

టిటిడి వైభవోత్సవాలపై నెల్లూరులో సమీక్ష… ఆగస్టు 14 నుండి ప్రారంభం

Clock Of Nellore ( Nellore ) - తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెల్లూరులో ఆగస్టు 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాల పూర్తి సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం

ఆగస్టు 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి అధికారులు

ఆగస్టు 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు… ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి అధికారులు

Clock Of Nellore ( Nellore ) - శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల ద్వారా తిరుమ‌ల‌ శ్రీవారు భక్తుల చెంతకే వచ్చి దర్శనమివ్వ‌నున్నారని ఈ అరుదైన అవకాశాన్నినెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం జెఈవో వీర‌బ్ర‌హ్మం కోరారు. నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంను శనివారం

ఆగస్టు 9 నుండి బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ… ఏర్పాట్లపై మంత్రి కాకాణి సమీక్ష

ఆగస్టు 9 నుండి బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ… ఏర్పాట్లపై మంత్రి కాకాణి సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత సామరస్యం పాటిస్తూ హుందాగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుమల వ‌సంత‌మండ‌పంలో ” అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష ” ప్రారంభం

తిరుమల వ‌సంత‌మండ‌పంలో ” అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష ” ప్రారంభం

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని కోరుతూ తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష‌ శ‌నివారం ప్రారంభ‌మైంది. జూలై 10వ తేదీ వ‌ర‌కు ఈ పారాయ‌ణం జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని