స్వచ్ఛభారత్ నిధుల విడుదలలో జాప్యం ఎందుకు ? – ప్రశ్నించిన ఎంపి ఆదాల
Clock Of Nellore ( Delhi ) - స్వచ్ఛ భారత్ నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాత పూర్వకంగా సమాధానమిస్తూ గ్రామీణ