ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…

Clock Of Nellore ( Amaravathi ) – అమరావతిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖలో అమలవుతున్న అనేక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న రంగాలపై అడిగి తెలుసుకున్నారు. శాఖాపరంగా ఉన్నతంగా పనిచేసి వ్యవసాయశాఖను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులకు కాకాణి విజ్ఞప్తి చేశారు.

Read Previous

వాలంటీర్ల సేవలు అభినందనీయం – సత్కరించిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Read Next

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం… సోము వీర్రాజు ప్రకటన

Leave a Reply

Your email address will not be published.